Tuesday, July 7, 2020

సమజములో అందరికి సాయం చేసేది. ఒక్క వ్యవ "సాయం" మాత్రమె

అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com

Monday, July 6, 2020

చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్స్ purchase కొనడానికి పోస్ట్ పెడుతున్నారు వారి కోసం.

చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్స్ purchase కొనడానికి పోస్ట్ పెడుతున్నారు వారి కోసం.

అవగాహన కోసం...........................

మీరు కార్స్ 2020 న్యూ మోడల్ తీసుకుంటే.

ఏ ప్రాబ్లం లేదు కానీ సెకండ్ హ్యాండ్ used cars తీసుకున్నపుడు.

Own usage purpose:-

రీసెంట్ మోడల్స్  2011-2019 మోడల్స్  కార్స్ తీసుకుంటే పర్లేదు.

తక్కువ కాస్ట్ లో వచ్చే vehicles:-
Alto, tata indica, swift

కమర్షియల్ usage :-

Recent models 2015 - 2019   prefer చేయడం మంచిది.

రోజూ ఎక్కువ కిలోమీటర్లు తిరిగేవాళ్లు మాక్స్ ఫస్ట్ hand prefered second ఎక్కువగా repairs వచ్చే అవకాశం ఉంటది.

Swift , Etios , Ertiga, innova, best..

జాగ్రత్తలు:------;;;;;;;

Engine condition  చూసుకోండి,
Cars local ga prefere cheyandi better north side వెళ్ళిన పెద్ద  కాస్ట్ తేడా ఉండట్ల.
Person - person purchase better mediators and agency కన్నా కూడా..
డ్రైవింగ్ నేర్చుకొని ఒక అవగాహన ఉంటే మీకు తెలుస్తుంది కార్ బాగుందో లేదో.
మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ డ్రైవింగ్ వచ్చిని వారిని టెస్ట్ డ్రైవ్ చెలించుకొంది.
Body rust తుప్పూ ఉన్నవి తీసుకోవద్దు... Engine baga బాగుంటే తప్ప .....


Sunday, July 5, 2020

మానవ జాతి ఎందుకు పిట్టల్లా రాలిపోతోంది ? తప్పు ఎక్కడ జరిగింది తెలుసుకుందాం

మానవ జాతి ఎందుకు పిట్టలాగా రాలిపోతోంది. 


ఇన్ని రోజులు మానవ జాతి సాధించిన అభివృద్ధి మానవున్ని ఈ చిన్న వైరస్ నుండి ఎందుకు కాపాడ లేక పోతోంది..
WHO చెప్పిన ప్రకారం కరోనా అనేది SARC జాతి వైరస్. ఈ
SARC కరోనా వైరస్, ముందు వచ్చిన SARC వైరస్ లకన్నా
తక్కువ శక్తి కలది. అయినా ఈ కరోనాకు ఇన్ని లక్షల మంది ఎలా బలి అయిపోతున్నారు.
ఈ వైరస్ లు ఇప్పుడు పుట్టినవి కాదు. కొన్ని వేల సంవత్సరంల కింద నుండే వున్నాయి. అప్పుడు వైరస్ లను తట్టుకున్న మానవులు ఇప్పుడు ఎందుకు చిగురుటాకు లాగ రాలిపోతున్నారు.

చివరి 10 నుండి 20 సంవత్సరం లలో జరిగిన మార్పులు

🔹 5-6 నెలల్లో పండ వలసిన ధాన్యాన్ని వంగడాల పేరుతో 2-3 నెలలకు పెరిగే విధంగా తయారు చేసే అగ్రికల్చర్ సైంటిస్ట్స్ లది తప్పు. దాని ఎంకరేజ్ చేసే ప్రభుత్వాలది తప్పు. ఈ వంగడల నుండి వచ్చిన ధాన్యాన్ని తింటే శక్తి వస్తుంది తప్ప, రోగాలను తట్టుకునే ఇమ్మ్యూనిటి రాదు.

🔹 Rs.250-Rs. 500 లకు తయారయ్యే నూనెలను Rs.100 లకే రిఫైన్డ్ ఆయిల్ ల పేరుతొ పెట్రోల్, డీజిల్ వేస్ట్ ఆయిల్ లను సప్లై చేసే కంపెనీ లది తప్పు.

🔹 స్వచ్ఛమైన తాటి, జీలుగ, ఈత బెల్లము లైన తీపి పదార్ధములు మానేసి ఇమ్మ్యూనిటి ని పూర్తిగా హరించే షుగర్, బెల్లం లను వాడడం ఇమ్మ్యూనిటి ని పూర్తిగా హరిస్తుంది.

🔹 తల్లి పాలను తప్ప ఇతర జీవుల పాలను తాగకూడదు.
కాల్షియమ్ పేరుతొ తమను తాము మోసం చేసుకుంటూ విచ్చల విడిగా పాలు, టీ, కాఫీ లను తాగడం వల్ల ఇమ్మ్యూనిటి పూర్తిగా నాశనం అవుతోంది. వీటిని సేవించడం వాళ్ళ హార్మోన్ Imblance జరిగి ఇమ్మ్యూనిటిహరించుకు పోతోంది. టీ, కాఫీ లను పండించే కంపెనీలు , వాటిని ప్రమోట్ చేసే క్రీడాకారులు , సెలెబ్రేటిస్ కూడా దీనికి బాధ్యులే.

🔹 వారం లో ఒక్క రోజు కూడా ఇండియన్స్ మాంసం తినే వారు కాదు. ఇప్పుడు డబ్బులు ఎక్కువ అయ్యి వారం లో మూడు, నాలుగు రోజులు తింటున్నారు. ఇక ఇతర దేశస్తులు రోజుకు రెండు మూడు సార్లు తింటున్నారు. మాంసం తింటే శక్తి, కాలరీస్ వస్తాయి తప్ప వున్న ఇమ్మ్యూనిటి పోతుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్.. బీపీ, షుగర్ పెంచుతుంది. ఆరు నెలల్లో పెరగవలసిన కోళ్లను 40 రోజుల్లో పెంచుతున్నారు. Anti Biotics ఇచ్చి పెంచిన కోళ్లు పెట్టె గుడ్లు తింటే ఏమైనా ఇమ్మ్యూనిటి వస్తుందా?

🔹 సముద్రపు ఉప్పు కాక iodised ఉప్పు అని విషాన్ని అమ్మే కంపెనీలు కూడా ఇమ్మ్యూనిటి దెబ్బ తినడానికి బాధ్యులు. ఈ ఉప్పు తిని మన శరీరం హూనం అయ్యి నిర్జీవం అవుతోంది.

🔹 మైదా, నూడుల్స్, పన్నీర్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటే వున్న ఇమ్మ్యూనిటిపోవడం తప్ప ఏమైనా రోగ నిరోధక శక్తి వస్తుందా.

🔹 సంకరాలు అయిపోయిన స్వీట్ కార్న్, హైబ్రిడ్ కార్న్, సొయా బీన్ తింటే ఇమ్మ్యూనిటి పోతుంది.

🔹 ప్రకృతి వ్యవసాయాన్ని మరచి ఈజీ గా ఉంటుందని కెమికల్స్, ఫెర్టిలైజర్స్ తో పంటలను పండిస్తున్న రైతులదీ తప్పు. ఈ కెమికల్స్ తో పెంచిన పంటలకు ఇమ్మ్యూనిటి ఉండదు. దీన్ని కంట్రోల్ చెయ్యలేక పోతున్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ , గవర్నమెంట్లది తప్పు .



🔹 పండ్లను natural గా మాగించి తినాలి. ఇప్పుడు పచ్చి
కాయలను పీకి కెమికల్స్ తో మాగిన్సున్న బిజినెస్ మాన్ లది
తప్పు.

🔹 పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ రైస్, cheese తింటే ఊబకాయం పెరిగి వున్న ఇమ్మ్యూనిటి గుండు సున్నా అవుతోంది.

🔹 తియ్యగా వుండే చాకొలేట్, Biscuts, Cakes అయితే శరీరాన్ని కుంగదీస్తున్నాయి. వైరస్ లకు ఆహరంగా ఉంటున్నాయి.

🔹 పాలు హార్మోన్ imbalance అయినా, అది పెరుగు గా
మారినప్పుడు లాక్టో బ్యాసిలస్ అనే మంచి బాక్టీరియా ఉంటుంది. అది చెడు వైరస్, బాక్టీరియాలను శరీరం నుండి తరిమేస్తుంది. 

🔹 15 డిగ్రీస్ కన్నా తక్కువ అయితే లాక్టో బాసిల్లస్ చని పోతుంది. కాబట్టి ఫ్రిడ్జ్ లలో పెట్టి తినే పెరుగు , మజ్జిగ వేస్ట్.
పై విషయాలు అన్ని మరచి తప్పు చేయడం వల్ల 10 - 20
సంవత్సరంల నుండి మనిషి ఇమ్మ్యూనిటి (రోగ నిరోధకశక్తి ) తగ్గిపోతూ చిన్న చిన్న వైరస్ లను తట్టు కోలేక మూతికి మాస్కులు, చేతులకు santitizers , సబ్బులు వాడే దుస్థితికి వచ్చాడు. వైరస్ లకు గడ గడ లాడుతున్నాడు. సోషల్ డిస్టెన్స్ పాటించవలసిన దుస్తిలో వున్నాడు. 

ఇప్పటికి అయినా మారకపొతే మానవ జాతి తొందరలోనే అంతరించి పోతుంది. లేకపోతె డబ్బాలలో కూర్చొని తనను వైరస్ ల నుండి కాపాడు కోవాలి. మానవ జాతి వెంటనే చేయవలసిన పనులు. సైంటిస్ట్ లను కొత్త వంగడాలను తయారు చేయకుండా నీరోదించాలి. లేక పొతే వాళ్ళ ప్రచారం, ప్రకటనల కోసం ఎదో చేసాం అనిపించుకోవడం కోసం మానవ జాతిని నిర్వీర్యం చేస్తారు.

మోదీ మెచ్చుకుని DRDO లో ఉద్యోగం ఇప్పించిన ఈ బాలుడు ఎవరో తెలుసా..??

మోదీ మెచ్చుకుని 
DRDO లో ఉద్యోగం ఇప్పించిన ఈ బాలుడు ఎవరో తెలుసా..??
****************************************************

ఇతని పేరు #ప్రతాప్, వయస్సు కేవలం 21 ఏళ్ళు..
కర్ణాటక #మైసూరు సమీపంలోని #కాడైకుడి స్వంత గ్రామం..
తండ్రి ఒక సాధారణ రైతు కూలీ..
రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి..
ఇతను చిన్నప్పటి నుంచి క్లాసులో ఫస్ట్, కానీ పూట గడవని పరిస్థితి..
స్కూలు సెలవు రోజుల్లో చిన్న చిన్న పనులకు వెళ్ళి వచ్చిన 100-150/- డబ్బులతో సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్ళి #ISRO, #NASA, #BOEING, #ROLLS_ROYCE, #HOWITZER Etc గురించి సోధించేవాడు, అక్కడి సైంటిస్టులకు ఈ-మెయిళ్ళు పంపేవాడు..
రిప్లై మాత్రం వచ్చేది కాదు, అయినా నిరాశ చెందక ప్రయత్నం విరమించలేదు..
#ఎలక్ట్రానిక్స్ అంటే అతనికి ఎనలేని ప్రేమ, #ఇంజనీరింగ్_ఇన్_ఎలక్ట్రానిక్స్ చేయాలని అతని కల, కానీ పేదరికం కారణంగా B.Sc (Physics) కోర్సులో చేరవలసివచ్చింది.. అయినా నిరాశపడలేదు..
హాస్టల్ ఫీజు చెల్లించలేకపోవడంతో, బయటకు తోసేశారు..
బస్టాపుల్లో ఉండి, పబ్లిక్ టాయిలెట్లలో పనిచేసి, ఒక మిత్రుడు కొద్దిగా ధన సహాయం చేయడంతో C++, Java, Python వగైరా నేర్చుకున్నాడు..
మిత్రుల నుంచి మరియు ఆఫీసుల నుంచి e-waste రూపంలో కీ బోర్డులు, మౌస్‌లూ తదితర కంప్యూటర్ సామాన్లు సేకరించి వాటిపై పరిశోధన చేసేవాడు..
మైసూరులోని ఎలక్ట్రానిక్ కంపెనీల వద్దకు వెళ్ళి e-waste రూపంలో వస్తువులను సేకరించి ఒక డ్రోన్ తయారుచేయాలని ప్రయత్నాలు ప్రారంభించాడు..
పగలు చదువు మరియు పనులు, రాత్రి ఆవిధంగా ప్రయోగాలు చేస్తుండేవాడు..
ఈవిధంగా సుమారు ఓ 80 ప్రయత్నాల తరువాత అతను తయారు చేసిన డ్రోన్ గాల్లోకి ఎగిరింది.. ఇ సందర్భంలో అతను ఓ గంటసేపు ఆనందంతో వెక్కి వెక్కి ఏడ్చాడట..
డ్రోన్ సక్సెస్ విషయం తెలియడంతో అతను మిత్రుల మధ్య హీరో అయిపోయాడు..
అతని వద్ద ఇంకా చాలా డ్రోన్ మోడల్ ప్లాన్‌లు ఉన్నాయి..
ఇంతలో ఢిల్లీలో డ్రోన్ కాంపిటీషన్స్ జరుగబోతున్నాయన్న వార్త తెలిసింది..
దానితో కూలి పనులకు వెళ్ళి ఓ 2000/- కూడబెట్టుకుని ఢిల్లీకి జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణం కట్టాడు..
ఆ కాంపిటిషన్‌లో 2nd ప్రైజ్ వచ్చింది.. అంతేకాకుండా జపాన్ వెళ్ళి ప్రపంచ డ్రోన్ కాంపిటిషన్‌లో పాల్గొనే అవకాశం లభించింది..
ఆ ఆనందంతో మళ్ళీ ఓ గంట వెక్కి వెక్కి ఏడ్చాడు..

#జపాన్‌కు పోవడం లక్షలతో కూడుకున్న వ్యవహారం..
అంతేకాకుండా ఎవరో ఒకరి రెఫరెన్స్ తప్పనిసరి..
చైన్నైలోని ఒక ఇంజనీరింగ్ కాలేజి ప్రొఫెసర్ రెఫరెన్స్ ఇచ్చేలా ఒక మిత్రుడు సహాయం చేశాడు..
విమాన టికెట్లకు మైసూరు లోని ఒక దాత ముందుకు వచ్చాడు..
ఇతర ఖర్చుల కోసం తన #తల్లిగారు తన #మంగళసూత్రాన్ని మరియు #కమ్మలు అమ్మగా 60,000/- ఇచ్చింది..
బెంగుళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కి టోక్యోలో దిగాడు..
బుల్లెట్ ట్రైన్ ఎక్కే స్తోమత లేదు, సాధారణ రైల్లో 16 స్టేషన్లలో రైళ్ళు మారి చివరి స్టేషన్లో దిగాడు..
అక్కడి నుంచి మరో 8 కి.మీ లగేజీ మోసుకుంటూ నడిచివెళ్ళి చివరకు గమ్యం చేరాడు..

అక్కడ మొత్తం హైఫై పీపుల్ ఉన్నారు..
అత్యంత సోఫెస్టికేటెడ్ డ్రోన్స్ వచ్చి ఉన్నాయి..
కాంపిటిషన్‌లో పార్టిసిపేషన్ చేసేవాళ్ళు బెంజ్, రోల్స్‌రాయిస్ కార్లలో వచ్చి ఉన్నారు..
అర్జునునికి చెట్టు కనపడలేదు, పక్షి కనపడలేదు, #పక్షికన్ను మాత్రమే కనపడింది..
అలాగే మన #ప్రతాప్‌కు కూడా తన మనస్సు తన డ్రోన్ మోడల్‌పైనే ఉంది..
తన మోడల్స్ వారికి సమర్పించి, డ్రోన్ పనితీరు చూపించాడు..
వారు రిజల్ట్స్ ఫేజ్డ్ మ్యానర్‌లో అనౌన్స్ చేయడానికి సమయం పడుతుంది వెయిట్ చేయమన్నారు..
మొత్తం 127 దేశాల నుంచి ప్రతినిధులు ఆ కాంపిటిషన్‌లో పాల్గొన్నారు..
రిజల్ట్స్ డిక్లేర్ చేయడం ప్రారంభించారు..
ప్రతాప్ పేరు ఏ రౌండ్లోనూ వినపడలేదు..
నిరాశకు గురయ్యాడు, తన మోడల్ అసలు క్వాలిఫై కాలేదేమోనని బాధపడుతూ అశ్రునయనాలతో మెల్లగా లేచి వచ్చేస్తున్నాడు..
ఇంతలోనే 3వ ప్రైజ్ అనౌన్స్ చేశారు, అది #ఫ్రాన్స్‌కు వెళ్ళింది..
తరువాత 2వ ప్రైజ్ అనౌన్స్ చేశారు, అది #అమెరికాకు వెళ్ళింది..
అప్పటికి మన ప్రతాప్ నిరాశతో తిరిగి వచ్చేస్తూ ఆ ప్రాంగణం గేటు దగ్గరకు చేరుకున్నాడు..

ఇంతలో చివరి అనౌన్స్‌మెంట్ వినిపించింది: "Please Welcome #Mr_Pratap, First Prize, From INDIA.."
అంతే లగేజీ అక్కడే వదిలేశాడు, కిందపడిపోయాడు, బిగ్గరగా ఏడ్చేశాడు, తన #తల్లిదండ్రులు, #గురువులు, #మిత్రులు, ధన సహాయం చేసిన #దాతల పేర్లను ఉచ్చరిస్తూ పోడియం వద్దకు చేరుకున్నాడు..
రెండవ స్థానంలో ఉన్న అమెరికా ఫ్లాగ్ దిగిపోతూ, మొదటి స్థానం సంపాదించిన భారత్ ఫ్లాగ్ పైకి పోతూ ఉన్నది..
ఇటు కాళ్ళూ చేతులూ వణికిపోతూ చెమటలు పట్టిన ప్రతాప్ స్టేజ్ పైకి చేరుకున్నాడు..
మొదటి ప్రైజ్ తోపాటు 10,000 డాలర్లు అతనికి బహుమతిగా అందాయి. (సమారు 7 లక్షల రూపాయలు)

3వ బహుమతి వచ్చిన ఫ్రాన్స్ వాళ్ళు అక్కడే అతనిని సంప్రదించారు..
"నీకు నెలకు 16 లక్షల జీతం ఇస్తాం, ప్యారిస్‌లో ప్లాటు మరియు 2.5 కోట్ల విలువైన కారు ఇస్తాం. ఇటు నుంచి ఇటే మా దేశానికి వచ్చేయ్.." అన్నారు
"నేను డబ్బు కోసం ఇదంతా చేయలేదు నా మాత్రృభూమికి సేవచేయడమే నా సంకల్పం.." అని వారికి క్రుతజ్ఞతలు తెలిపి స్వదేశం చేరుకున్నాడు..

ఈవిషయం స్థానిక #BJP MLA మరియు MP లకు తెలిసింది..
వారు అతని ఇంటికెళ్ళి అభినందించి, ఆ బాలునికి ప్రధానమంత్రి మోదీజీతో అపాయింట్‌మెంట్ ఇప్పించారు..
మోదీజీ అతనిని అభినందించి #DRDOకు రెఫర్ చేశారు..
ఇప్పుడు అతను DRDO లో డ్రోన్ విభాగంలో సైంటిస్టుగా నియమితులయ్యారు..
నెలకు 28 రోజులు విదేశాలు తిరుగుతూ DRDO కు డ్రోన్ సరఫరా ఆర్డర్లు తీసుకువస్తున్నాడు....!!

Source: Asthram News

Saturday, July 4, 2020

రైతులకు ఉచిత బోర్‌వెల్స్ ఆంద్రప్రదేశ్ లో


రైతులకు ఉచిత బోర్‌వెల్స్



ఆంధ్రప్రదేశ్ లో 'వైఎస్సార్‌ రైతు భరోసా' పథకం ద్వారా సన్న, చిన్న కారు రైతులకు ఉచిత బోర్‌వెల్స్ కార్యక్రమం అమలు చేయబోతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది..*

*దీని అమలుకు సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు..*

◆ఈ క్రమంలో బోరు డ్రిల్లింగ్‌ కార్యకలాపాలు చేపట్టే ముందు సంబంధిత రైతు పొలంలో హైడ్రో-జియోలాజికల్, జియోఫిజికల్‌ సర్వే నిర్వహిస్తారు. 

◆ఆ తరువాతే బోరు బావుల నిర్మాణ ప్రక్రియ మొదలు కానుంది. 

◆అయితే భూగర్భ జల మట్టం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు గుర్తించిన 1,094 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకాన్ని అమలు చేయబోరు..


*బోర్‌వెల్స్‌కు అర్హతలు, విధివిధానాలు:*

◆రైతుకు కనిష్టంగా 2.5 ఎకరాలు, గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండాలి. ఒకవేళ లేకపోతే పక్కనున్న రైతులతో కలిసి గ్రూపుగా ఏర్పడొచ్చు. అంతేకాదు ఆ భూమిలో అంతకు ముందు ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు.

◆ఈ అర్హతలు కలిగిన లబ్ధిదారుడు పట్టాదార్‌ పాస్‌ బుక్, ఆధార్‌ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో లేదా నేరుగా ఆన్‌లైన్‌లో బోరు బావి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ఆ తరువాత దీనికి సంబంధించి పంచాయతీ కార్యదర్శి క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తారు. ఆ తరువాతే తదుపరి అనుమతికి ఎంపీడీవోకు ఆ దరఖాస్తు వెళుతుంది.

◆జిల్లా మొత్తంలో ఎంపిక చేసిన రైతుల జాబితాలను డ్వామా పీడీలకు ఎంపీడీవోలు అందజేయనున్నారు.

*బోరు బావి మంజూరు సమాచారాన్ని గ్రామ సచివాలయం ద్వారా రైతులను తెలియజేయనున్నారు..*


అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com

కాలిపోయిన లైట్‌ మళ్లీ వెలుగుతుందని నిరూపించిన పల్లె శాస్త్రవేత్త

దీప కాంతుల కొత్త పుంత!

పేరు: మండాజి నర్సింహాచారి
ఏంటీయన ప్రత్యేకత?: చనిపోయాక మనిషి మళ్లీ బతకడు. కాలిపోయిన లైటూ అంతేనని మొదట్లో అనుకునే వారు. ఈ నానుడిని నర్సింహాచారి మార్చారు. కాలిపోయిన లైట్‌ మళ్లీ వెలుగుతుందని తెలియజెప్పారు.
ఇంకా..: ప్రసిద్ధ సీమెన్స్‌ ఫౌండేషన్‌ ప్రపంచవ్యాప్తంగా యువ శాస్త్రవేత్తల అన్వేషణ నిర్వహించింది. ఇందులో 52 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటే చారికి ప్రథమ బహుమతి లభించింది. దిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో నరేంద్రమోదీ చేతుల మీదుగా ఈ పురస్కారం తీసుకున్నారు. కాలిన ట్యూబ్‌లైట్లను వెలిగించే ఫార్ములాకు చారి పేటెంటు తీసుకున్నారు. డిస్కవరీ ఛానల్‌, బీబీసీ, టీఎల్‌సీలలో ఆయన విజయగాథను ప్రసారం చేశాయి.

నిజామాబాద్‌ జిల్లా నవీపేటకు చెందిన  నర్సింహాచారి (39) బీఎస్సీ పూర్తి చేశారు. ప్రాథమిక పాఠశాలలోనే ప్రయోగాల మీద ఆసక్తి వాటిని చేసే వారు. ఒక రోజు ఇంట్లో రెండు ట్యూబ్‌లైట్లు కాలిపోయాయి. ఈ రోజు ఊళ్లో వాటిని అమ్మే షాపు మూసి వేసి ఉంది. ఈ రోజు కుటుంబం చీకట్లోనే ఉంది. కాలిన ట్యూబ్‌లైట్లను తీసుకున్న చారి ఒకదానిని పగులగొట్టి లోపల ఏమేం ఉన్నాయో చూశారు. తర్వాత ఊళ్లోని ఎలక్ట్రానిక్‌ షాపు వద్దకు వెళ్లి ట్యూబ్‌లైట్‌ ఎలా వెలుగుతుంది, చౌక్‌, స్టార్టర్‌ ఎందుకు అనే విషయాలు తెలుసుకున్నారు.దానికి చౌక్‌, స్టార్టర్‌తో పాటు ఫ్రేమ్‌ లేకుండా ట్యూబ్‌లైట్‌ పిన్నులకు రెండు వైర్లు అమర్చడం ద్వారా లైట్లను వెలిగించారు. మొదట్లో తమ ఊరిలో ప్రారంభించిన ఈ ప్రయోగం క్రమేపీ విస్తరించింది. అనేక గ్రామ పంచాయతీల్లో సిబ్బందికి ఈ విషయంలో శిక్షణనిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాలిన ట్యూబ్‌లైటు పునర్వినియోగ సృష్టికర్తగా ఆయన పేరే వినిపిస్తుంది.

ఎలా వెలుగుతుంది ?
2 మెగా రెసిస్టెన్స్‌లు రెండు, నిక్రోం రెసిస్టెన్స్‌ ఒకటి, మరో ఐసీ కలిపి లైట్‌ను వెలిగిస్తారు. ట్యూబ్‌లైట్‌లో రెండు ఫిలమెంట్లు ఉంటాయి. వాటికి చౌక్‌, స్టార్టర్‌ అనుసంధానం చేయడం ట్యూబు వెలుగుతుంది. వోల్టేజీ హెచ్చుతగ్గులు, ఎక్కువ సార్లు ఆన్‌, ఆఫ్‌ చేయడం వల్ల ఫిలమెంట్‌ బలహీనమై కాలిపోతుంది. అప్పుడు లైట్‌ వెలగదు. దీంతో ఫిలమెంట్లు లేకుండా దానికి కావాల్సిన వోల్టేజీని అందించే పరికరాన్ని అమర్చారు. రుణావేశం నుంచి ధనావేశం (క్యాతోడ్‌ నుంచి యానోడ్‌) వరకు ఎలక్ట్రాన్స్‌ వేగాన్ని పెంచడం ద్వారా కాలిన ట్యూబ్‌లైట్‌ వెలుగుతుంది. ఈ ఫార్ములాకు వాడే పరికరాలు రూ.100 కంటే తక్కువ ధరకే దొరుకుతాయి. ఇలా అమర్చిన ట్యూబులైట్లు రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు పాదరసం (మెర్క్యురీ) ఉన్నంత వరకు పనిచేస్తుంది. లో వోల్టేజీలో వెలుగుతుంది. పూర్తి కాంతివంతంగా ఉంటుంది.

బహుళ ప్రయోజనాలు : కాలిన ట్యూబ్‌లైట్లను వెలగించడం అనే ప్రక్రియ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఒక ట్యూబ్‌లైట్‌లో 5 మిల్లీగ్రాముల పాదరసం ఉంటుంది. ట్యూబ్‌లైట్‌ పగిలిపోతే భూమి కలుషితమవుతుంది. నీటిలో కలిసినా అది కలుషితమే, ట్యూబ్‌లైట్లను వినియోగించడం ద్వారా దానిలో పాదరసం శాతం తగ్గుతుంది. పర్యావరణ పరంగా ఇది ఎంతో ఉపయుక్తమయింది. విద్యుత్తు ఆదాకు తారకమంత్రంగా మారింది. కాలిపోయి పనికిరాకుండా మిగిలిన ట్యూబ్‌లైట్లను తిరిగి వెలిగించి, ఉపయోగించడం ద్వారా 30 నుంచి 40 శాతం వరకు విద్యుత్తు ఆదా అవుతోంది. ఈ పరికరాల ద్వారా ప్రయోగాత్మకంగా తొలుత రంగారెడ్డి జిల్లా అప్పారెడ్డిగూడలో కాలిపోయిన ట్యూబ్‌లైట్లను వెలిగించి పరిశీలించారు. దీంతో పాటు లోవోల్టేజీ వల్ల బల్బులు సరిగా వెలగక, తరచూ కాలిపోవడం ,ట్యూబ్‌లైట్లు కాంతివిహీనంగా ఉండడం వంటి సమస్యలకు పరిష్కారం లభించింది. .ఈ రోజుల్లో పేరొందిన కంపెనీల ట్యూబ్‌ ధర రూ.50 వరకు ఉండగా, చౌక్‌ రూ.285 వరకు, స్టార్టర్‌ రూ. 18 వరకు చొప్పున మొత్తం రూ. 350 వరకు ఆదా అవుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూపీ, బీహార్‌, కర్ణాటక, యూపీ, దిల్లీ, గుజరాత్‌లలోని పలు గ్రామాల్లో కాలినట్యూబ్‌లైట్లను వినియోగించే విధానాన్ని ప్రారంభించారు.

అంతా సొంత ఖర్చుతోనే....
చారి ప్రయోగాలకు అవసరమైన పరికరాలు పూర్తిగా సొంత ఖర్చుతోనే సమకూర్చుకుంటున్నారు. డిగ్రీ అనంతరం ఇంజినీరింగ్‌  కళాశాలలో పనిచేసిన ఆయన ఆ తర్వాత నిజామాబాద్‌ నగరపాలక సంస్థలో చిరుద్యోగిగా ఉన్నారు. ఆ తర్వాత జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో ఏర్పాటు చేసిన గ్రామీణ సాంకేతిక పార్కులో చేరి ప్రయోగాలు చేస్తున్నారు. సొంత పెట్టుబడితో కాలిన ట్యూబులైట్లను వెలిగించే పరికరాలను తయారు చేయిస్తున్నారు. వాటిని తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కేంద్రమంత్రులను, ముఖ్యమంత్రులను, మంత్రులను, ప్రజాప్రతినిధులను, ఉన్నతాధికారులను కలిసి తన ప్రయోగాలను వివరిస్తున్నారు. ఇంత వరకు ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రోత్సాహం లేదు. స్వశక్తితోనే ఆయన ఎదుగుతున్నారు.
మొదట్లో కాలిన ట్యూబ్‌లైట్లను వెలిగించిన చారి సీఎఫ్‌ఎల్‌, మెర్య్సురీ వేపర్‌ (ఎంవీ) బల్బ్‌, సోడియం వేపర్‌ (ఎస్వీ) బల్బ్‌లు, సినిమా షూటింగులలో వాడే హెచ్‌ఎంఐ బల్బులను తిరిగి వెలిగిస్తున్నారు. దొంగతనాల నివారణకు సెల్‌ఫోన్‌ ద్వారా అప్రమత్తం చేసే విధానం కనుగొన్నారు. ఇందులో ఒక మైక్రో ప్రాసెసర్‌ను ఇంట్లో అమర్చి, దానిని సెల్‌ఫోన్‌కు అనుసంధానం చేస్తారు. ఇంటి యజమానిని, పోలీసు స్టేషన్‌, ఇరుగుపొరుగువారి ఇళ్ల్లు, బంధువుల ఇళ్ల ఫోన్లకు సైతం దీనిని అనుసంధానం చేస్తారు. తాళం వేసిన ఇంట్లోకి ఎవరైనా దొంగ వస్తే వెంటనే ఆ సమాచారం క్షణాల్లో అనుసంధాన నంబర్లకు పోతుంది. దొంగలు వచ్చారు అని సందేశం వెళుతుంది. ఫోటో, వీడియో కూడా వెళుతుంది. వీధి లైట్లను, బోర్లను మోబైల్‌ ద్వారా ఆన్‌ఆఫ్‌ చేయడం వంటివి చేస్తున్నారు. రైల్వేగేట్‌ను ఆటోమేటిక్‌గా పనిచేసేలా మరో మైక్రో ప్రాసెసర్‌ను కనిపెట్టారు.
    

Friday, July 3, 2020

సూపర్ నేపియర్ నాటుకునే ముందు

సూపర్ నేపియర్ నాటుకునే ముందు 

కనీసం ఒక నెల రోజులు భూమిని కాలిగా ఉంచి మినిమం 2 టన్నుల దిబ్బ పేడ వేసుకొని వేస్ట్ డీకంపోజర్ ఎకరానికి 5000 లీటర్లు పారించుకోవాలి అలాగే రెండు సార్లు దున్నించుకోవాలి ఆకరి దుక్కిలో మళ్ళీ మినిమం 2 టన్నుల ఆవు పేడ మినిమం 1 టన్ను వేప పిండి వేసుకోవాలి ,, సూపర్ నేపియర్ కనుపులు 40° లో నాటుకున్న తరువాత.. 

మధ్యలో కలుపు రాకుండా స్టైలో హమేట వేసుకున్నయితే పశువులకు, జీవాలకు మరియు కోళ్లకు మేతగా పెట్టొచ్చు 

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...